News

సాక్షిప్రతినిధి, ఖమ్మం: ప్రధాన నగరాలకు దీటుగా ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ ఐటీ (ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ) సేవలు అందుబాటులోకి ...
వీళ్లు ఐదురూపాయలు బిచ్చమేశార్రా! దీంతో వైజాగ్‌లో ఐదెకరాల ...
సాక్షి, హైదరాబాద్‌: జాతీయ ఆనకట్టల భద్రత చట్టం–2021 ప్రకారం నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు ఓనర్‌ తెలంగాణ రాష్ట్రమేనని నేషనల్‌ ...
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: కర్రి గుట్టలపై భద్రతా దళాలు బేస్‌ క్యాంప్‌ ఏర్పాటు చేస్తున్నట్టు సమాచారం. ఆపరేషన్‌లో ...
సాక్షి, హైదరాబాద్‌: సీఎం రేవంత్‌రెడ్డి తన కార్యాలయ (సీఎంఓ) ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి దాదాపు ఏడాదిన్నర పూర్తయిన నేపథ్యంలో తన కార్యాలయంలోని అధికారుల పనితీరును సమీక ...
వీళ్లు ఐదురూపాయలు బిచ్చమేశార్రా! దీంతో వైజాగ్‌లో ఐదెకరాల భూమి కొనేయవచ్చు... మనకూ ‘ఉర్సా’ లాంటి కంపెనీ ఉంటే! వీళ్లు ఐదురూపాయలు బిచ్చమేశార్రా! దీంతో వైజాగ్‌లో ఐదెకరాల భూమి కొనేయవచ్చు... మనకూ ‘ఉర్సా’ లాం ...
వేలూరు: ప్రపంచ వ్యాప్తంగా మధుమేహ వ్యాధిగ్రస్తులు పెరుగుతున్నారని, ఈ వ్యాధి విస్తృతి తగ్గించేందుకు పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉందని వేలూరు వీఐటీ యూనివర్సిటీ చాన్సలర్‌ విశ్వనాధన్‌ పిలుపునిచ్చారు. వేలూరు ...
● ఇకపై రూ. 5 లక్షల వరకు జరిమాన ● చైన్నె కార్పొరేషన్‌ సమావేశంలో తీర్మానం ...
కొరుక్కుపేట: ఇండో–యూఎస్‌ విద్యా సహకారాన్ని బలోపేతం చేయడానికి క్యాంపస్‌ యూఎస్‌ఏ, జడ్సన్‌ విశ్వవిద్యాలయం భారతీయ విద్యార్థులకు విద్యా అవకాశాలను కల్పిస్తుందని క్యాంపస్‌ యూఎస్‌ఏ వ్యవస్థాపకుడు హరీష్‌ అనంతపద ...
తిరుత్తణి: చైత్రమాస కృత్తిక సందర్భంగా తిరుత్తణి సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో మంగళవారం భక్తుల రద్దీ నెలకొంది. కృత్తిక సందర్భంగా వేకువజామున మూలవర్లకు సుగంధ ద్రవ్యాలతో అభి షేక పూజలు చేపట్టి బంగారు కవచంతో అలం ...
తిరువళ్లూరు: ఇటుక బట్టీలో పనుల కోసం వచ్చిన దివ్యాంగురాలిపై లైంగిక దాడి చేసిన కేసులో నిందితుడికి పన్నెండేళ్ల జైలు శిక్షను విధిస్తూ తిరువళ్లూరు జిల్లా కోర్టు మంగళవారం తీర్పును వెలువరించింది. తిరువళ్లూరు ...
సేలం: తంజావూరు జిల్లా కుంభకోణం సమీపంలో తల్లి గొంతుపై కాలుతో తొక్కి చంపిన కొడుకును పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. కుంభకోణం సమీపంలోని ఆడుతురై గార్డెన్‌ సిటీకి చెందిన వ్యక్తి స్టాలిన్‌ (47). ఆయన భార్ ...