Nuacht

నగరంలో ఆస్తి పన్ను ముందస్తు చెల్లింపు కోసం జీహెచ్‌ఎంసీ అమలు చేసిన ఎర్లీ బర్డ్‌ పథకానికి వినియోగదారుల నుంచి విశేష స్పందన ...
గాజాకు మానవతాయ సాయం తరలిస్తున్న ఉద్యమకారుల కూటమి నౌకలో అగ్నిప్రమాదం జరిగింది. దీనిని డ్రోన్‌ దాడిగా వారు చెబుతున్నారు.
ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత్‌- అమెరికా (India-US) మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ...
అర్జెంటీనా, చిలీ తీర ప్రాంతంలో 7.4 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు అమెరికా జియోలాజికల్‌ సర్వే వెల్లడించింది.
నవ్యాంధ్ర నిర్మాణంలో మరో అంకం మొదలైంది. ప్రజా రాజధాని అమరావతి కొత్త ఊపిరి పోసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ...
బొమ్మలంటే ఎవరికైనా ఇష్టమే టెడ్డీబేర్‌, బార్బీ డాల్‌.. వంటి బొమ్మలతో ఆడుకున్న బాల్యస్మృతుల్ని మనం మర్చిపోలేం.. కొందరైతే ...
మామిడి పళ్లంటే మీకు మహా ఇష్టమా? ఈ సీజన్లో మిస్సవ్వకుండా వాటిని తింటున్నారా? వెరీ గుడ్.. అయితే వాటి రుచి గురించి తెలిసిన మీకు.
ఆలియా భట్‌.. తన నటనతోనే కాదు.. తన ఫ్యాషన్లతోనూ మాయ చేస్తుంటుందీ బాలీవుడ్‌ తార. సందర్భాన్ని బట్టి దుస్తుల్ని ఎంచుకోవడంలో ఆమెకు ...
నంద్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆత్మకూరు మండలం బైర్లూటి సమీపంలో జరిగిన దుర్ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు.
వేసవిలో విపరీతమైన చెమట, డీహైడ్రేషన్, చర్మం పదే పదే జిడ్డుగా మారడం, చెమటకాయలు.. ఎక్కువగా బాధిస్తుంటాయి. వీటికి తోడు ట్యాన్, ...
Swiggy bolt: స్విగ్గీ తన బోల్ట్‌ సేవల్ని మరిన్ని నగరాలకు, పట్టణాలకు విస్తరించింది. ఈ విషయాన్ని ఎక్స్ఛేంజీ ఫైలింగ్‌లో ...
Shehbaz Sharif: పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ యూట్యూబ్‌ ఛానల్‌ భారత్‌లో బ్లాక్‌ అయింది.