Nieuws

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని గన్‌పార్కు వద్ద అమరవీరులకు సీఎం రేవంత్‌రెడ్డి నివాళులర్పించారు.
గత వైకాపా పాలనలో భూముల రీసర్వేలో జరిగిన ఘోరాలు రైతులను వెంటాడుతూనే ఉన్నాయి.
పనికిరావని పారేసిన ఇనుప ముక్కల తుక్కుతో జీవకళ ఉట్టిపడేలా పెద్దసైజు నంది కళాకృతిని ఆమె సృష్టించారు. దీని ఎత్తు దాదాపు 7 ...
తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి.
క దనరంగంలో కదం తొక్కిన యోధుడిగా కనిపిస్తూ ప్రేక్షకులకు వినోదం పంచబోతున్నాడు నిఖిల్‌ (Nikhil). కత్తి చేతపట్టి వీర విహారం చేసిన ...
ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా ఇచ్చే బియ్యం వద్దనుకునే వారికి నగదు ఇచ్చేందుకు ప్రభుత్వం ఆలోచన చేస్తోందని మంత్రి కొల్లు రవీంద్ర ...
హాయ్‌ ఫ్రెండ్స్‌.. నేను మీ ఆక్టోపస్‌ బోలెడు చేతులతో వింతగా ఉండే నేను.. ఇవాళ మీకు బోలెడు విషయాలు చెప్పడానికి వచ్చా. మరి ఆ మంచి ...
‘మా అబ్బాయికి 100కు ఒక్క మార్కు తగ్గింది..’ ‘ఈసారి మా అమ్మాయి స్కూల్‌ టాపర్‌గా నిలిచింది’.. పిల్లల గురించి ఇలా చెబుతుంటాం కదా ...
తిరుమల ఆలయ కంపార్టుమెంట్‌లో శుక్రవారం రాత్రి నిరసన తెలిపిన వ్యక్తి కాకినాడ రూరల్‌ తిమ్మాపురానికి చెందిన వైకాపా నాయకుడు ...
ఏడు నెలల కిందట రెండో సంతానంగా జన్మించిన కుమారుడు రెండు నెలలకే తీవ్ర అనారోగ్యానికి గురవడం వారి సంతోషాన్ని చిదిమేసింది.
చౌకధరల దుకాణాల నుంచి రేషన్‌ తీసుకునే కార్యక్రమం ఆదివారం నుంచి పునఃప్రారంభమైంది. జిల్లావ్యాప్తంగా కూడా రేషన్‌ దుకాణాలకు తోరణాలు కట్టి, కార్డుదారులను ఆహ్వానిస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
విజయవాడ దుర్గగుడికి ఏటా వచ్చే 2 కోట్ల మంది భక్తులకు.. బస చేసేందుకు 19 గదులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. దుర్గమ్మ సొమ్మంతా ...