News

ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణ (ఎల్‌ఆర్‌ఎస్‌) కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌(ఓటీఎస్‌) పథకాన్ని మరో మూడు ...
రాజధాని అమరావతి పనులు పునఃప్రారంభం కాగానే.. శరవేగంగా నిర్మాణాలు చేపట్టాలని ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.
శ్రీవారి ఆలయంలో వీఐపీబ్రేక్‌ దర్శన వేళలను ప్రయోగాత్మకంగా మే 1 నుంచి మార్పు చేయనున్నట్లు డిప్యూటీ ఈవో లోకనాథం తెలిపారు.
జిల్లా కేంద్రంలోని కోదండ రామాలయానికి నరసన్నపేట మండలం పోతయ్య వలస గ్రామంలో 480 ఎకరాలు ఉన్నాయి. ఇవన్నీ అన్యాక్రాంతమయ్యాయి.
నాణ్యత సరిగా లేదనే సాకుతో నల్లబర్లీ పొగాకును తిరస్కరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు ...
మాజీ మంత్రి, తెదేపా సీనియర్‌ నేత దేవినేని ఉమామహేశ్వరరావు కుమారుడు నిహార్, సాయినర్మదల వివాహం కృష్ణా జిల్లా కంకిపాడులోని ఓ ...
గ్రూప్‌-1 (2018) జవాబుపత్రాల మూల్యాంకన బాధ్యతలను క్యామ్‌సైన్‌ ప్రైవేటు సంస్థకు అప్పగించడంలో నాటి ఏపీపీఎస్సీ కార్యదర్శి, ...
దేశంలో త్వరలో మొదలయ్యే జనాభా లెక్కల సేకరణతోపాటు కులగణన చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి ...
ఎన్టీఆర్‌ భరోసా పథకం కింద కొత్తగా మంజూరు చేసిన స్పౌజ్‌ పింఛన్లను ప్రభుత్వం మే మొదటి వారంలో పంపిణీ చేయనుంది.
రాయలసీమతోపాటు, తెలంగాణ జిల్లాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో ఐదు దశాబ్దాలకుపైగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న రూరల్‌ ...
కార్మికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని 11 ఎంఎస్‌ఎంఈ పార్కులను సీఎం చంద్రబాబు గురువారం వర్చువల్‌గా ప్రారంభించనున్నారు.
రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనుల శంకుస్థాపన కార్యక్రమానికి వైకాపా అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్‌ను కూటమి ప్రభుత్వం బుధవారం ...