News
సీఎం చంద్రబాబు గురువారం నెల్లూరు జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు. ఆత్మకూరు నియోజకవర్గంలోని పాళెం గిరిజన కాలనీలో పింఛన్ల పంపిణీ, ...
ఈనెలలో ప్రారంభమయ్యే మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనేందుకు వివిధ దేశాల నుంచి వచ్చే అథితులకు శంషాబాద్ విమానాశ్రయంలో తెలుగు ...
పంట వ్యర్థాలను తగలబెట్టడం వల్ల నేల ఆరోగ్యంతోపాటు పంటలపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.
నంద్యాల జిల్లా రుద్రవరంలో 20 ఏళ్ల యువకుడితో 15 ఏళ్ల బాలిక పెళ్లి జరిగింది. పోలీసులు పెళ్లి జరిగిన వెంటనే కేసు నమోదు చేసి ...
పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలపై ఐక్యరాజ్యసమితి స్పందించింది. ఉగ్రదాడిని ఖండించిన యూఎన్ చీఫ్ ...
17 ఏళ్లుగా భారత్లో నివసిస్తున్న పాక్ జాతీయుడు ఉస్మాన్ తనకు ఇక్కడ రేషన్ కార్డు, ఓటు హక్కు, చదువులన్నీ ఉన్నాయంటూ, ...
క్యాంపస్ ప్లేస్మెంట్లలో తమ విద్యార్థులు అత్యుత్తమ ప్యాకేజీలతో ఉద్యోగాలు సాధించారని కేఎల్హెచ్ యూనివర్సిటీ హైదరాబాద్ ...
మహబూబ్నగర్లో కాంగ్రెస్ ఎంపీ, ఆ నియోజకవర్గంలోని ఎమ్మెల్యే మధ్య మంత్రి సమక్షంలో తీవ్రమైన వాగ్వాదం జరిగింది. ‘‘నా ...
విజయనగరం జిల్లాలో ఉపాధి పనులకు అనుమతులు గ్రామసభల తీర్మానాల ప్రకారమా లేక ఎమ్మెల్యే సిఫారసుల ప్రకారమా అన్న దానిపై హైకోర్టు ...
పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడంతో పాక్లోని చీనాబ్ నది ఎండిపోయింది. శాటిలైట్ చిత్రాల ...
పహల్గాం ఉగ్రదాడిని ఐక్యరాజ్య సమితి ఖండించింది, భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలపై ఆందోళన వ్యక్తం చేసింది. జైశంకర్, షరీఫ్తో ...
శ్రీశైలం డ్యాం రాతి గోడలను పరిరక్షించేందుకు సపోర్టు వాల్స్ నిర్మించాలని డ్యాం సేఫ్టీ అథారిటీ సూచించింది. ప్లంజ్పూల్ వద్ద ...
Some results have been hidden because they may be inaccessible to you
Show inaccessible results