Nuacht

జాతీయ స్థాయిలో నదుల అనుసంధానం ఆచరణలో అసాధ్యమని భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత గంగా ప్రక్షాళన పార్లమెంటరీ సంఘం అధ్యక్షుడు ...
దేశంలో చమురు ధరల్లో స్వల్పంగా హెచ్చు తగ్గులు కనిపించాయి. పెట్రోల్‌ ధర ఆకాశమే హద్దుగా పెరుగుతుండగా, డీజిల్ ధర మాత్రం స్వల్పంగా ...
ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు దంపతులు కుప్పం నియోజకవర్గంలో నూతనంగా నిర్మించుకున్న గృహంలోకి ...
బీహార్‌లోని సరన్ జిల్లాలో పదేళ్ల బాలికను ఆమె పాఠశాల సమీపంలో ఐదుగురు యువకులు సామూహిక అత్యాచారం చేసి హత్య చేశారని పోలీసులు తెలిపారు. జలాల్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భట్కేశ్రీ గ్రామ సమీపంలో శనివారం ఈ ...
దేశంలో తొలి కరోనా మరణం నమోదైంది. బెంగుళూరు నగరంలో చాలాకాలం తర్వాత ఈ మృతి కేసు నమోదు కావడం గమనార్హం. శనివారం 85 యేళ్ల వృద్ధుడు ...
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఓ విషాదకర ఘటన జరిగింది. కట్టుకున్న భార్యను భర్తతో పాటు మామ, ఆడపడుచులు వేధించారు. కంటికి రెప్పలా కాపాడాల్సిన భర్తే.. నువ్వు చచ్చిపోవచ్చు కదా అంటూ నిత్యం చీటిపోటి మాటలతో వేధించాడ ...
తెలుగు చిత్రపరిశ్రమలోని వారెవరికీ కనీస కృతజ్ఞత లేదని, వారు ఇప్పటివరకు సీఎం చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలగలేదని ఉప ...
బలగం సినిమాలో తన పాత్ర ద్వారా గుర్తింపు పొందిన ప్రముఖ రంగస్థల కళాకారుడు, నటుడు జివి బాబు ఆదివారం కన్నుమూశారు. కొంతకాలంగా ...
సీమాంధ్ర ప్రాంతానికి రాజధానిని గుంటూరు - విజయవాడల మధ్యే నిర్మిద్ధామని తన మంత్రివర్గ సహచరులతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ...
ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎక్కడన్న విషయం దాదాపు ఖరారైనట్టే. అయితే, ఇప్పుడు మరో అంశం తెరపైకి తెచ్చారు మంత్రి పత్తిపాటి పుల్లారావు.
చక్కెరను ఆహార పదార్థాలలో తగ్గించుకుని తింటే ఎన్నో ప్రయోజనాలున్నాయి. ఆ ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. చక్కెరను తగ్గించుకుని ...
రోజూ ఉదయం లేదా కార్యాలయాల్లో పని ఒత్తిడి, అలసట కారణంగా ఒక చిన్న విరామం తీసుకునేటప్పుడు.. ఆఫీసుల్లో అందుబాటులో వుండే టీ ...