News

లార్డ్స్ మైదానంలో వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ పోరు ఉత్సాహంగా మొదలైంది. సౌతాఫ్రికా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై గతంలో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు టెస్లా అధినేత ఎలాన్ మస్క్ చింతిస్తున్నట్లు ...
ఆమెకు 36 ఏళ్లు కాగా.. అతడికి 25 ఏళ్లు. పైగా ఆవిడకు పెళ్లై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయినా వారి మధ్య ప్రేమ చిగురించింది. అయితే, కుటుంబ బాధ్యతలకు విలువ ఇచ్చి ఆ యువకుడితో స్నేహాన్ని తెచ్చుకోవాలని చూసి ...
టీమిండియా యంగ్ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్.. జాతీయ జట్టులో చోటే లక్ష్యంగా అడుగులు వేస్తున్నాడు. ప్రస్తుతం భారత జట్టుకు దూరంగా ...
శ్రేయాస్ అయ్యర్ నాయకత్వంలో సోబో ముంబై ఫాల్కన్స్ జట్టు టీ20 ముంబై లీగ్ ఫైనల్‌కు చేరింది. గత ఏడాదిగా అయ్యర్ కెప్టెన్సీ వహించిన అన్ని జట్లు ఫైనల్‌కు చేరుకోవడం విశేషం. రంజీ ట్రోఫీ, ఐపీఎల్, సయ్యద్ ముస్తాక్ ...
మణిరత్నం దర్శకత్వంలో కమల్ హాసన్ నటించిన ‘థగ్ లైఫ్’ సినిమా విడుదలకు ముందు నుంచే వివాదాల్లో నిలిచింది. కమల్ హాసన్ ఒక వ్యాఖ్య ...
అరుణాచలేశ్వర ఆలయంలో జరిగిన ఒక సంఘటన భక్తుల ఆగ్రహానికి కారణమైంది. ఒక వ్యక్తి ఆలయ ప్రాంగణంలో మాంసాహారం తింటూ పట్టుబడ్డాడు. ఇది తీవ్ర వివాదానికి దారితీసింది. అతను బిర్యానీ తింటుండగా భక్తులు గమనించి అధికా ...
విజయ్ దేవరకొండ ఆశలు పెట్టుకున్న ‘కింగ్‌డమ్’ మూవీ మరోసారి వాయిదా పడే సూచనలు కనిపిస్తున్నాయి. మే 30న విడుదల కావాల్సిన ఈ చిత్రం ...
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఇసుక కొరత రాకుండా తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మొదటి, రెండో దశలకు కలిపి 112 లక్షల క్యూబిక్ ...
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ ఇటీవల జరిగిన ఒక దారుణమైన ఘటనపై తీవ్రంగా స్పందించారు. తల్లిదండ్రుల భయంతో ...
తిరుమల అటవీ ప్రాంతంలోని శ్రీవారి పాదాలు శిలా తోరణం సమీపంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మంటలను గమనించిన వెంటనే భక్తులు టీటీడీ ...
బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో ఓ భారీ చిత్రం రాబోతున్నట్లు సినీ వర్గాల్లో వార్తలు ...