Nieuws

శ్రీశైలం అనేది ఆంధ్రప్రదేశ్‌లోని నల్లమల అడవుల్లో ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. ఇక్కడ ప్రసిద్ధమైన మల్లికార్జున స్వామి , ...
విద్యార్థుల వాళ్ళ ఇంటి దగ్గర ఎటువంటి వసతులతో ఉంటున్నారో ఆ విధంగా ఈ పాఠశాలలో ఉండేటట్లు తీర్చిదిద్దుతామన్నారు. పాఠశాలలో ఎటువంటి ...
బ్యాంక్ అకౌంట్ ఉన్న వారికి ముఖ్యమైన అలర్ట్. ఏంటని అనుకుంటున్నారా.. నాలుగు బ్యాంకులు ఇక కనిపించవు. అవేంటో ఇప్పుడే తెలుసుకోండి.
ఐటీఐలు యువతలో నైపుణ్యాల పెంపునకు దోహదం చేస్తూ, దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. కనుక ఉపాధి అవకాశాల కోసం టెక్నికల్ ...
తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి రావడంతో ఈ ఏడు జిల్లాలో రైతులు జొన్న పంట వైపు మొగ్గు చూపారు. చీడపీడల బెడద లేకపోవడం, తక్కువ నీటి అవసరం ఉండటం కూడా ఈ జొన్న పంట విస్తీర్ణం పెరగడానికి ఒక కారణమని చెప్పవచ్చ ...
తాజాగా మళ్లీ అదే ప్రాంతంలో ఈ ఏడాది సైతం కొండబాబు చల్లని మంచినీళ్లు ఆ ప్రాంతంలో ఏర్పాటు చేశారు. ప్రస్తుత పరిస్థితులు బట్టి కూలింగ్ వాటర్ బాటిల్స్ ఆ ప్రాంతంలో పెడుతున్నట్లుగా ఆయన తెలిపారు.
India-Pakistan War: కాశ్మీర్ పహల్గామ్‌లో ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు మరణించారు. పాక్ భద్రత కట్టుదిట్టం చేసింది.
ముమ్మిడివరం మురమళ్ళ గ్రామంలో భద్రకాళి సమేత వీరేశ్వరస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఐదు రోజుల పాటు జరిగే ఈ ...
ఏలూరు ఫిష్ మార్కెట్‌లో పండు కప్ప ఎండు చేప 15 కేజీల బరువుకు 25000 రూపాయల ధర పలుకుతుంది. ఈ ఎండు చేపలు ఇతర దేశాలకు కూడా ఎగుమతి ...
శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసకు చెందిన జ్యోత్స్న బీటెక్ పూర్తి చేసి, విజయవాడలో కోచింగ్ తీసుకుని నాలుగు బ్యాంకు ఉద్యోగాలు ...
యోగ అనేది భారతదేశం నుండి జన్మించిన ప్రాచీన విద్యా విధానం. ఇది శారీరక, మానసిక, ఆధ్యాత్మిక అభ్యాసాల సమూహంతో కూడి ఉంటుంది. యోగా ...
కరీంనగర్‌కు చెందిన రత్నమ్మ 25 సంవత్సరాల క్రితం గుంటూరు నుంచి వచ్చి ఆటో నడుపుతూ జీవనం కొనసాగిస్తోంది. రోజుకు 600 రూపాయలు ...