Nieuws

ప్రూఫ్‌గా ఆధార్, పాన్, ఓటర్ ID, పాస్‌పోర్ట్ లేదా డ్రైవింగ్ లైసెన్స్ అవసరం. అడ్రస్ ప్రూఫ్‌గా ఆధార్ (e-KYC), పాస్‌పోర్ట్, ...
షహీద్ దివాస్ (మార్చి 23), బైసాఖి (ఏప్రిల్ 13) రోజున మాత్రమే ప్రత్యేక రైలు నడుస్తుంది. ఈ స్టేషన్ సమీపంలోనే భగత్ సింగ్, ...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నెల్లూరులో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
నెల్లూరులో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ రైతులకు పార్కుల ద్వారా ఆదాయం వచ్చేలా వినూత్న ఆలోచనను పంచుకున్నారు. ఎన్‌టిఆర్ భరోసా ...
ముంబయిలో జరిగిన *World Audio Visual & Entertainment Summit (WAVES)*లో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ కీలక ప్రసంగం ...
అంతర్జాతీయ స్థాయిలో భారత్‌ను గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ హబ్‌గా మార్చాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన వేవ్స్ (WAVES వరల్డ్ ఆడియో ...
పెళ్లంటే మూడు ముళ్లు, ఏడడుగులు. కానీ ఒకే పందిరిలో చరో మూడు ముళ్లు ఇద్దరు యువతులకు వేసి, ఆ ఇద్దరితో కలిసి ఏడు అడుగులు వేసిన సంఘటన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పునరావృతమైంది.
ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 10 దాటక ముందే బానుడు తన ఉగ్రరూపం దాల్చుతుండడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉమ్మడి వరంగల్ ...
కర్నూలు జిల్లా సుంకేసుల జలాశయం వద్ద సరైన విద్యుత్ దీపాలు లేకపోవడంతో రాకపోకలు ప్రమాదకరంగా మారాయి. స్థానికులు తక్షణమే లైట్లు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
ఉచిత కరాటే శిక్షణ.. ఈ శిబిరం యువతకు కేవలం క్రీడా శిక్షణ మాత్రమే కాకుండా, మనోధైర్యం, వ్యక్తిత్వ వికాసం వంటి విలువైన గుణాలను ...
మన ప్రపంచంలో ఎన్నో సిద్ధాంతాలు ఉంటాయి. వాటిలో ఒకటి 21 రోజుల థియరీ. ఇది చాలా ఆసక్తిగా ఉంటుంది. ప్రతీ ఒక్కరూ దీన్ని మెచ్చుకుంటారు. దీని గురించి తెలిశాక.. దీనిపై ప్రయోగాలు చేస్తారు. ఎందుకో చూద్దాం.
ముంబైలో ప్రధాని మోదీ దీనిని ప్రారంభించిన వేవ్ సమ్మిట్‌కు టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్, సాండల్‌వుల్, కోలీవుడ్ ప్రముఖులంతా హాజరయ్యారు.