ニュース

ప్రజాశక్తి-పాడేరు: జిల్లాలో రూ.500 కోట్లతో పరిశ్రమల పార్కులు ఏర్పాటుకు అవసరమైన ప్రతిపాదనలు సిద్దం చేయాలని జిల్లా కలెక్టర్‌ ఎ.ఎస్‌. దినేష్‌ కుమార్‌ ఆదేశించారు. బుధవారం మధ్యాహ్నం జిల్లా పరిశ్రమల అధికారు ...
ప్రజాశక్తి-పాడేరు టౌన్‌: ఆదివాసీ స్పెషల్‌ డిఎస్‌ సి నోటిఫికేషన్‌ వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ గిరిజన స్పెషల్‌ ...
ఏర్పాట్లను పరిశీలిస్తున్న గుంటూరు జిల్లా కలెక్టర్‌ ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : అమరావతి పునర్‌ నిర్మాణ పనుల ...
ప్రజాశక్తి-గుంటూరు : రైతుల వద్ద ఉన్న పొగాకు పూర్తిగా కొనుగోలు చేసే వరకూ ఐక్య ఉద్యమం కొనసాగుతుందని ఆంధ్రప్రదేశ్‌ రైతుసంఘాల సమన్వయ సమితి తెలిపింది. బుధవారం స్థానిక బ్రాడీపేటలోని పిఎల్‌.రావు భవన్‌లో జరిగ ...
జీవించే హక్కులో ఇదీ అంతర్భాగమే : సుప్రీంకోర్టు న్యూఢిల్లీ : డిజిటల్‌ యాక్సెస్‌ అనేది ప్రాధమిక హక్కని, జీవించే హక్కులో ఇది ...
ఆరుగురి అరెస్ట్‌ షర్మిల రాజధాని పర్యటనను అడ్డుకున్న పోలీసులు ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : విజయవాడలోని కాంగ్రెస్‌ పార్టీ ...
16 ఏళ్ల దళిత బాలికపై సామూహిక లైంగికదాడి కేసు నమోదు.. నిందితుల కోసం పోలీసుల గాలింపు లక్నో : బిజెపి పాలిత రాష్ట్రం ఉత్తర ...
ద్వైవార్షిక ప్రవేశాలకు యుజిసి ఓకే ఉన్నత విద్యాసంస్థలకు గ్రీన్‌సిగల్‌ ఈ చర్యతో విద్యా కార్యకలాపాలకు అంతరాయం భయాన్ని వ్యక్తం చేస్తున్న అధ్యాపకులు న్యూఢిల్లీ : దేశంలోని ఉన్నత విద్యా సంస్థలు ఏడాదికి రెండు ...
మారుతున్న కాలానికి తగినట్లుగా కార్యాచరణ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ పిలుపు బీజింగ్‌ : మారుతున్న పరిస్థితులకు తగినట్లుగా మనం ...
బీజింగ్‌ : చైనా రోదసీ స్టేషన్‌లో ఆరు మాసాలు గడిపిన అనంతరం ముగ్గురు చైనా వ్యోమగాములు బుధవారం భూమికి చేరుకున్నారు. చైనాలోని ...
ప్రజాశక్తి-దర్శి: దర్శిలో మానవతా సంస్థ ఆధ్వర్యంలో నూతనంగా కీర్తి శేషులు దేవతి వెంకటసుబ్బయ్య, హనుమాయమ్మ కుమా రులు దేవతి వరప్రసాద్‌, భాస్కర, మహానంద, రామారావుల ఆర్థిక సహకారంతో ఏర్పాటు చేసిన శాంతిరథాన్ని ...
14 మంది మృతి 13 మందికి గాయాలు కొల్‌కతా : పశ్చిమ బెంగాల్‌ రాజధాని కొల్‌కతాలో మంగళవారం రాత్రి ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ...