News

దిగ్గజ సంస్థ యాపిల్‌.. తన సరికొత్త ఐఓఎస్‌పై అప్‌డేట్‌ ఇచ్చింది. వరల్డ్‌ వైడ్‌ డెవలపర్స్‌ కాన్ఫరెన్స్‌ -2025 వేదికగా.. ‘ఐఓఎస్‌ ...
నగరంలో ఇద్దరు ఐఏఎస్‌లు బదిలీ అయ్యారు. హనుమకొండ జిల్లా కలెక్టర్‌ పీ ప్రావీ ణ్య సంగారెడ్డి కలెక్టర్‌గా బదిలీ అయ్యారు.
కరోనా కేసులు మరోసారి చాపకింద నీరులా పెరుగుతున్నాయి. ఉత్తరాదితోపాటు దక్షిణాన కర్ణాటక, మహారాష్ట్ర, ఏపీలో కూడా కేసులు రోజురోజుకు ...
తెలంగాణ వ్యాప్తంగా వేసవి సెలవుల తర్వాత పాఠశాలలు పునఃప్రారంభం కావడంతో ఆర్టీఏ అధికారులు స్కూల్‌ బస్సుల ఫిట్‌నెస్‌పై దృష్టి ...
గచ్చిబౌలి పోలీసులు నటి కల్పికపై కేసు నమోదు చేశారు. ప్రిజం క్లబ్‌ యాజమాన్యం ఫిర్యాదు మేరకు సీసీటీవీ ఫుటేజ్‌ సాక్షాలు ...
గిరిజన మహిళ సింగర్‌ మంగ్లీని కావాలని కేసులో ఇరికించే కుట్ర జరుగుతున్నదని లంబాడీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు ...
బాసర, జూన్‌ 12 : నిర్మల్‌ జిల్లా బాసర రైల్వేస్టేషన్‌ వద్ద గురువారం రైలులోని బోగిలో ఒక మహిళ పండండి మగబిడ్డకు జన్మనిచ్చింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో బుధవారం అర్ధరాత్రి నుంచి ఉదయం వరకు గ్రేటర్‌లోని పలు చోట్ల కుండపోత వాన కురిసింది.