ニュース
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో కమిషనర్ల బదిలీలు చర్చనీయాంశంగా మారాయి. పది నెలల్లోనే ముగ్గురు కమిషనర్లను ప్రభుత్వం బదిలీ చేయడంతో బల్దియాలో ఏం జరుగుతుందనేది ఉత్కంఠగా మారింది. ఎవరొచ్చినా ఆ ...
ఇంటర్నెట్ డెస్క్: పద్మభూషణ్ పురస్కారం అందుకున్న తర్వాత అజిత్ కుమార్ (Ajith Kumar) వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. తన ...
నార్వే అథ్లెట్ కార్స్టెన్ వార్హామ్ అనధికారిక ప్రపంచ రికార్డు సృష్టించాడు. పురుషుల 300 మీటర్ల హర్డిల్స్లో అతడు 33.05 ...
భారతీయ విమానయాన సంస్థలు ఈ ఏడాది మార్చిలో 1.45 కోట్ల మందిని తమ గమ్య స్థానాలకు చేర్చాయి. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 8.79 ...
రాష్ట్రంలోనే ఏకైక వ్యాయామ కళాశాల పరిస్థితి పేరుగొప్ప ఊరుదిబ్బ అన్నట్లు ఉంది. ఏలూరు జిల్లా గోపన్నపాలెంలోని ఈ విద్యాలయాన్ని ...
పహల్గాం ఉగ్రదాడి దర్యాప్తులో పలు కోణాలు బయటకు వస్తున్నాయి. దాడికి ముందు రోజు ఒక అనుమానిత ఉగ్రవాది తనతో మాట్లాడినట్లు ...
Pakistan ISI chief: పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్ఎఫ్ చీఫ్ను దేశ జాతీయ భద్రతా సలహాదారుగా నియమిస్తూ అక్కడి ప్రభుత్వం కీలక ...
‘అబ్కీ బార్... అర్జున్ సర్కార్’ అంటూ ప్రేక్షకుల్ని ఊరిస్తూ వచ్చారు కథానాయకుడు నాని. ఆయన నిర్మాణంలో, ఆయనే కథానాయకుడిగా ...
‘‘తమిళనాడులో ప్రజలకు ఎన్ని భాషలు వచ్చినా తమిళంలోనే మాట్లాడతారు. ఇక్కడేమో ఆంగ్లంలో మాట్లాడిన వారికే ఎక్కువ మర్యాద ఇస్తారు. ఇది ...
మైనింగ్ ఆపివేసినంత మాత్రాన ఆకాశం ఏమీ ఊడిపడదు.. దానివల్ల పర్యావరణానికి మేలేనని జస్టిస్ అభయ్ ఎస్.ఓక పేర్కొన్నారు.
కోల్కతా: కోల్కతాలోని రితురాజ్ హోటల్లో మంగళవారం రాత్రి భారీ అగ్నిప్రమాదం ( Crime News) చోటు చేసుకుంది. ఈ ఘటనలో 14 మంది మృతి ...
దేశంలోని మహిళా ఎంపీలు, ఎమ్మెల్యేల్లో 17 మంది కోటీశ్వరులని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) సంస్థ ...
一部の結果でアクセス不可の可能性があるため、非表示になっています。
アクセス不可の結果を表示する