News

మెనోపాజ్‌.. నెలసరి మాదిరిగానే ప్రతి మహిళ జీవితంలో ఇదో కీలక దశ. రుతుచక్రం ఆగిపోయే సమయం. అయితే చాలామంది మహిళలు దీని గురించి ...
ఇంటర్నెట్ డెస్క్: జమ్మూకశ్మీర్‌లోని పహల్గాం ఘటనపై బాలీవుడ్‌ నటుడు అనుపమ్‌ఖేర్‌ (Anupam Kher) స్పందించారు. నాడు భర్త మృతదేహం ...
సాధారణంగా హెయిర్ డై వేసుకునేటప్పుడు నుదురు, మెడ మీద డై మచ్చలు పడుతుంటాయి. అయితే ఇవి పడకుండా ముందు జాగ్రత్తగా ఆయా భాగాల్లో ...
ఈ ఏడాది చివరకు ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ నిలుస్తుందని నీతి ఆయోగ్‌ సభ్యుడు అరవింద్‌ విర్మానీ ...
అబద్ధాలతో కాలం గడిపే, కపటనీతి కలిగిన దేశంతో చర్చలు జరపడం కష్టమేనని కేంద్ర మాజీ మంత్రి ఎంజే అక్బర్‌ పేర్కొన్నారు.
ఎన్టీఆర్‌ భరోసా పింఛన్ పథకంలో భాగంగా ప్రకాశం జిల్లా శివరాంపురంలోని లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు.
ఫెంచ్‌ ఓపెన్లో వరుసగా నాలుగో టైటిల్‌పై గురిపెట్టిన పోలెండ్‌ స్టార్, డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఇగా స్వైటెక్‌ శుభారంభం చేసింది. ఈ ...
పేదవాడికి సహాయం చేస్తే వచ్చే సంతోషం ఏ పనిలోనూ ఉండదని ఏపీ సీఎం చంద్రబాబు (Chandrababu) అన్నారు. పింఛన్లు ప్రతి నెలా ఒకటో ...
ఇంటర్నెట్‌ డెస్క్‌: బ్రూనై దారుస్సలాం భారత హైకమిషనర్‌గా వ్యవహరించిన అలోక్‌ అమితాబ్‌ దిమ్రీకి ఘన వీడ్కోలు లభించింది. ఆయన ...
Tata Harrier EV: హారియర్‌ ఈవీని టాటా మోటార్స్‌ జూన్‌ 3న మార్కెట్లోకి తీసుకురానుంది. ఈ నేపథ్యంలో తాజాగా టీజర్‌ను లాంచ్‌ ...
నిషేధిత మావోయిస్టు పార్టీకి చెందిన 8 మంది దళ సభ్యులు ములుగు జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ ఎదుట లొంగిపోయారు.
ఇందిరా పార్క్‌ వద్ద జూన్‌ 4న తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిరసన చేపట్టనున్నారు.