News

ఇంటర్నెట్ డెస్క్: ఓ ప్రముఖ పాల సంస్థ పిల్లలకు అందించే ఫార్ములా మిల్క్‌ను ఇటీవల ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ...
దేశంలో కరోనా మహమ్మారి మరోసారి చాపకింద నీరులా క్రమంగా విస్తరిస్తోంది. వారం వ్యవధిలో వైరస్ కేసుల్లో ఒక్కసారిగా భారీ పెరుగుదల కనిపిస్తోంది. తాజా లెక్కల ప్రకారం కొవిడ్ కేసుల సంఖ్య మూడు వేలు దాటింది. అత్యధ ...
ఇంటర్నెట్ డెస్క్: జమ్మూకశ్మీర్‌లోని పహల్గాం ఘటనపై బాలీవుడ్‌ నటుడు అనుపమ్‌ఖేర్‌ (Anupam Kher) స్పందించారు. నాడు భర్త మృతదేహం ...
ప్రయాణికుల కష్టాలు తీరేలా రాయనపాడులో సకల సదుపాయాలతో శాటిలైట్ రైల్వే స్టేషన్ నిర్మించారు. రైళ్ల సంఖ్యనూ పెంచారు. కానీ, ఏలాంటి ప్రయోజనం లేకుండాపోతుంది.
మెనోపాజ్‌.. నెలసరి మాదిరిగానే ప్రతి మహిళ జీవితంలో ఇదో కీలక దశ. రుతుచక్రం ఆగిపోయే సమయం. అయితే చాలామంది మహిళలు దీని గురించి ...
ఈ ఏడాది చివరకు ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ నిలుస్తుందని నీతి ఆయోగ్‌ సభ్యుడు అరవింద్‌ విర్మానీ ...
సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండల కేంద్రంలో ‘మే పుష్పం’ వికసించింది. ఏడాదిలో ఒక్కసారి మాత్రమే వికసించే ఈ పుష్పం.. ప్రకృతి ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటోంది. చింతలపాలెంలోని షేక్ అబ్బాస్ ఇంటి పెరట్లో తాజ ...
సాధారణంగా హెయిర్ డై వేసుకునేటప్పుడు నుదురు, మెడ మీద డై మచ్చలు పడుతుంటాయి. అయితే ఇవి పడకుండా ముందు జాగ్రత్తగా ఆయా భాగాల్లో ...
ప్రపంచ సుందరి పోటీలు. ఈ పేరు చెప్పగానే ముందుగా గుర్తుకు వచ్చేది అందమైన యువతులు, మోడ్రన్ డ్రస్సులు, క్యాట్ వాక్. అయితే ఈ పోటీల వెనుక మహిళల సాధికారతతో పాటు పలు అంశాలు ఇమిడి ఉన్నాయి.
ఎమ్మెల్సీ కవిత ‘తెలంగాణ జాగృతి’ నూతన కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన వీడియోను మీరూ చూడండి.
ఎన్టీఆర్‌ భరోసా పింఛన్ పథకంలో భాగంగా ప్రకాశం జిల్లా శివరాంపురంలోని లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు.
అబద్ధాలతో కాలం గడిపే, కపటనీతి కలిగిన దేశంతో చర్చలు జరపడం కష్టమేనని కేంద్ర మాజీ మంత్రి ఎంజే అక్బర్‌ పేర్కొన్నారు.