חדשות

విశాఖపట్నం నుంచి అబుదాబికి నేరుగా విమాన సేవలు ప్రారంభించనున్నట్లు ఇండిగో ఎయిర్‌లైన్స్ అధికార ప్రతినిధులు తెలిపారు. జూన్ 13 ...
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి తొలిసారి ఒక భారతీయ వ్యోమగామి వెళుతున్నారు. ఆక్సిమ్ 4 మిషన్‌లో భాగంగా వెళ్లనున్న నలుగురు ...
అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ గురించి నేను గత వారం చేసిన కొన్ని పోస్టుల పట్ల విచారం వ్యక్తం చేస్తున్నాను. అవి హద్దు మీరాయి" అని ...
భారత్‌తో సరిహద్దు ఉద్రిక్తతలు తీవ్రస్థాయిలో కొనసాగుతున్న వేళ, అంతర్గతంగా భద్రతా వైఫల్యాలపై విమర్శలు వెల్లువెత్తుతున్న ...
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో పని చేస్తున్న ఉద్యోగులు భక్తులకు నిరంతరం సేవలందిస్తూ సమర్పణ భావనతో పనిచేస్తున్నారని, ...
'వార్ 2' చిత్రం 2025 ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదల కాబోతున్నది. పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయడానికి ఇప్పటికే ...
“మన ప్రభుత్వంలో ఖరీఫ్ సీజన్లోనే పెట్టుబడి సాయం అందించాం. కేంద్రం ఇచ్చే రూ.6,000 కాకుండా అదనంగా మరో రూ.20,000 ఇచ్చాం. కానీ ...
ఈ విచారణలో జస్టిస్ పీసీ ఘోష్‌తో పాటు కమిషన్ కార్యదర్శి మురళీధర్, నోడల్ అధికారులు శ్రీనివాస్, విజయభాస్కర్ రెడ్డి పాల్గొన్నారు.
విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లెసిస్ వంటి స్టార్ ఆటగాళ్లు ఉన్న ఈ జట్టు నిత్యం వార్తల్లో ఉంటుంది. అలాంటి జట్టును విక్రయించాలన్న ...
ఆంధ్రప్రదేశ్ ను డంపింగ్ యార్డ్ రహిత రాష్ట్రంగా మార్చేందుకు మున్సిపల్ శాఖ కసరత్తు చేస్తుంది. ముఖ్యంగా పట్టణాలు, నగరాల్లో ప్రతి ...
దేశంలో కొవిడ్‌(Corona virus) వ్యాప్తి రోజురోజుకీ పెరుగుతోంది. గత 24 గంటల్లో 306 కొత్త కేసులు నమోదు కాగా, యాక్టివ్ కేసులు ...
మస్క్ ఈ వ్యాఖ్యలతో ట్రంప్ సంబంధాలను సర్దుబాటు చేసుకునే ప్రయత్నం చేస్తున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ట్యాక్స్ బిల్లుతో ...