News

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై గతంలో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు టెస్లా అధినేత ఎలాన్ మస్క్ చింతిస్తున్నట్లు ...
ఆమెకు 36 ఏళ్లు కాగా.. అతడికి 25 ఏళ్లు. పైగా ఆవిడకు పెళ్లై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయినా వారి మధ్య ప్రేమ చిగురించింది. అయితే, కుటుంబ బాధ్యతలకు విలువ ఇచ్చి ఆ యువకుడితో స్నేహాన్ని తెచ్చుకోవాలని చూసి ...
తెలంగాణ రాజకీయాల్లో నెలకొన్న ఉత్కంఠకు తెరదించుతూ, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నూతన మంత్రులకు శాఖలు కేటాయించారు. గడ్డం వివేక్ ...
శ్రేయాస్ అయ్యర్ నాయకత్వంలో సోబో ముంబై ఫాల్కన్స్ జట్టు టీ20 ముంబై లీగ్ ఫైనల్‌కు చేరింది. గత ఏడాదిగా అయ్యర్ కెప్టెన్సీ వహించిన అన్ని జట్లు ఫైనల్‌కు చేరుకోవడం విశేషం. రంజీ ట్రోఫీ, ఐపీఎల్, సయ్యద్ ముస్తాక్ ...
కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలోని హెగ్డే గ్రామంలో గోవింద నాయక్ అనే రైతు వంటింటి కిటికీ సమీపానికి నాగుపాము వచ్చింది. దాని ...
వెంకటేష్, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో రూపొందిన 'రానా నాయుడు 2' వెబ్‌ సిరీస్‌ ఈ నెల 13 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఇప్పటికే రిలీజైన ప్రమోషనల్ కంటెంట్ రెండో సీజన పై ఇంట్రెస్ట్ క్రియేట్ చేసాయి. తాజాగా ...
అరుణాచలేశ్వర ఆలయంలో జరిగిన ఒక సంఘటన భక్తుల ఆగ్రహానికి కారణమైంది. ఒక వ్యక్తి ఆలయ ప్రాంగణంలో మాంసాహారం తింటూ పట్టుబడ్డాడు. ఇది తీవ్ర వివాదానికి దారితీసింది. అతను బిర్యానీ తింటుండగా భక్తులు గమనించి అధికా ...
విజయ్ దేవరకొండ ఆశలు పెట్టుకున్న ‘కింగ్‌డమ్’ మూవీ మరోసారి వాయిదా పడే సూచనలు కనిపిస్తున్నాయి. మే 30న విడుదల కావాల్సిన ఈ చిత్రం ...
ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం పారిశ్రామిక అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోంది. అందులో భాగంగా 175 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ ...
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఇసుక కొరత రాకుండా తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మొదటి, రెండో దశలకు కలిపి 112 లక్షల క్యూబిక్ ...
Apsrtc Outsourcing Employees Insurance: ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించి యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులు ...
హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో ఉన్న మాంగళ్య షాపింగ్ మాల్‌ను జీహెచ్‌ఎంసీ అధికారులు జూన్ 11న సీజ్ చేశారు. భవనానికి ...