ニュース
తిరుమలకు వెళ్లే దారిలో అలిపిరి చెక్పోస్ట్ దగ్గర గన్ దొరికిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఓ యువకుడు కారులో తిరుమల వెళుతుండగా..
రాష్ట్ర మంత్రికే లంచం ఇవ్వబోయిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఇరకాటంలో పడ్డాడు. ముఖ్యంగా పాఠ్యాంశాల కమిటిలో తనకు చోటు కల్పించాలని కోరుతూ.. ఓ అభ్యర్థన పత్రం తీసుకుని మంత్రి వద్దకు వచ్చాడు. ప్రజలందరి దగ్గర ఆయన ...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాంకేతికతను ఉపయోగించి పాలనను మరింత సులభతరం చేస్తోంది. ఇందులో భాగంగా మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ...
ఎప్పుడో చిన్నప్పటి గొడవను 50 ఏళ్లు దాటినా వాళ్లు మరిచిపోలేదు. బాల్యంలో జరిగిన గొడవకు కాస్తా.. వృద్ధాప్యంలో పగ తీర్చుకున్నాడు.
ఓ యువకుడ్ని పెళ్లి పేరుతో ఓ మహిళ మోసం చేసిన సంఘటన చూస్తే.. దెబ్బకు పెళ్లి అంటేనే పారిపోతారు. వివాహమైన వారానికే ఆమె యువకుడికి ...
హనీమూన్ కోసం మేఘాలయకు వెళ్లిన ఇండోర్ నవ దంపతులు అదృశ్యం కేసు ఊహించని మలుపు తిరిగింది. గత నెలలో కనిపించకుండా పోయిన జంటలో.. వరుడు రాజా రఘువంశీ మృతదేహం గతవారం ఓ లోయ వద్ద గుర్తించారు. అతడ్ని హత్య చేసినట్ ...
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. పీఠమెక్కిన నాలుగు నెలల్లోనే తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. అమెరికా చరిత్రలోనే ఏ ...
బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి, ముఖ్యంగా మహిళలకు ఇదే మంచి అవకాశం. క్రితం రోజు భారీగా తగ్గిన పసిడి ధరలు ఇవాళ అదే ధర వద్ద ...
Katha Sudha Dear Daddy Review కథా సుధా అంటూ ఈటీవీ విన్ ప్రతీ వారం ఒక కథను ప్రేక్షకులకు అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ...
ఇంగ్లండ్, వెస్టిండీస్ మధ్య జరిగిన టీ20 సిరీస్లో జమైకా ఆటగాళ్లు అద్భుత ప్రదర్శన కనబరిచారు. రెండో టీ20లో చివరి నాలుగు ఓవర్లలో ...
జోస్ బట్లర్ కెప్టెన్సీ వదిలాక అద్భుతంగా రాణిస్తున్నాడు. ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ తరఫున రాణించి 500లకు పైగా పరుగులు చేశాడు.
ముంబయిలో సోమవారం ఉదయం జరిగిన రైలు ప్రమాదంలో ఐదుగురు ప్రయాణికులు దుర్మరణం చెందారు. ఛత్రపతి శివాజీ టెర్మినస్ నుంచి థానే ...
一部の結果でアクセス不可の可能性があるため、非表示になっています。
アクセス不可の結果を表示する