News

రాష్ట్రంలోని బడుల్లో ప్రతి రోజు 90% విద్యార్థులు హాజరయ్యేలా చూడాలని విద్యాశాఖ ఆదేశించింది. ఈ నెల 12 నుంచి బడులు ...
సర్‌ప్లస్‌ టీచర్లు (మిగులు) సర్దుబాటు విషయంలో పాఠశాల విద్యాశాఖ కీలక మార్పులు చేసింది. సర్దుబాటు గడువును ఈ నెల 13 నుంచి జూలై ...
పేదలకు కార్పొరేట్‌ వైద్యం అందించే లక్ష్యంతో గత కేసీఆర్‌ ప్రభుత్వం వరంగల్‌లో 24 అంతస్తుల సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం ...
హైదరాబాద్‌ సిటీ ఇన్నోవేటివ్‌ అండ్‌ ట్రాన్స్‌ఫర్మేటివ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ (హెచ్‌ సిటీ) ప్రాజెక్టుగా శ్రీకారం చుట్టారు.
‘వానకాలం సీజన్‌ నెత్తిమీదికొచ్చింది.. వర్షాలు కూడా పడుతున్నాయి.. ఈ రెండు నెలలు రైతులు, రైతు కూలీలు పొ లం పనుల మీదనే ఉంటారు.
మహదేవపూర్‌లోని ప్రభుత్వ సామాజిక ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యంతోనే నాగరాజు మృతి చెందాడని ఆరోపిస్తూ సోమవారం జయశంకర్‌ ...
గిరిజన భూములను కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని గిరిజన రైతులు బోడ రమేశ్‌నాయక్‌, భూక్యా శ్రీను డిమాండ్‌ చేశారు. సోమవారం ...
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్టీసీ) ప్రజలపై పెనుభారం మోపింది. బస్‌పాస్‌ ధరలను 20 శాతానికి పైగా పెంచింది.
యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూర్‌ మండల కేంద్రానికి సోమవారం వచ్చిన ప్రభుత్వ విప్‌ బీర్ల ఐలయ్యకు నిరసన సెగ తగిలింది.