News

వచ్చే నెలలోనే అన్నదాత సుఖీభవ, తల్లికివందనం పథకాలు ప్రారంభించనున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
ఇంటర్నెట్‌డెస్క్: అధిక ధరల కారణంగా పసిడి ( Gold) వన్నె తగ్గింది. జనవరి-మార్చి మధ్య కాలంలో డిమాండ్ 15 శాతం పడిపోయి, 118.1 ...
దాదాపు మూడేళ్ల తర్వాత తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది పూజాహెగ్డే. ఆమె లేటెస్ట్‌ మూవీ ‘రెట్రో’ మే 1న విడుదల కానున్న సందర్భంగా ...
బీఆర్‌ అంబేడ్కర్‌, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌ చిత్రాలను కలుపుతూ చేసిన ఫొటోపై సోషల్‌ మీడియాలో పెద్దఎత్తున ...
ఏ విషయంలోనైనా రాజీ పడతారేమో గానీ.. బంగారం విషయంలో మాత్రం అస్సలు రాజీ పడరు చాలామంది మహిళలు. ‘అక్షయ తృతీయ’ వచ్చిందంటే చాలు..
వచ్చే జనాభా లెక్కలలోనే కులగణనను చేర్చుతామని కేంద్రం వెల్లడించింది.
కోల్‌కతా ఆటగాడు రింకు సింగ్‌పై దిల్లీ బౌలర్‌ కుల్‌దీప్‌ యాదవ్‌ చేయిచేసుకున్న దృశ్యాలు వైరల్‌గా మారాయి. అయితే ఈ వివాదానికి ...
Stock Market Closing Bell | ముంబయి: దేశీయ మార్కెట్లు బుధవారం స్వల్ప నష్టాలను చవిచూశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల ...
Bangladesh ఇంటర్నెట్‌డెస్క్‌: ఇస్కాన్‌కు చెందిన చిన్మయ్‌ కృష్ణదాస్‌ బ్రహ్మచారికి బుధవారం బంగ్లాదేశ్‌ కోర్టు బెయిల్‌ మంజూరు ...
Pahalgam Terror Attack: జాతీయ భద్రతా సలహా బోర్డు ఛైర్మన్‌గా ‘రా’ మాజీ చీఫ్‌ అలోక్‌ జోషిని కేంద్రం నియమించింది ...
ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ నటుడు అజిత్‌ (Ajith) చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాలికి స్వల్ప గాయమైందని, ...
ఇంటర్నెట్‌డెస్క్‌: రజనీకాంత్‌ ( Rajinikanth ), బాలకృష్ణ ( Balakrishna) కలిసి తెరపై సందడి చేయబోతున్నారా? అంటే కోలీవుడ్‌ ...