News

కమల్‌హాసన్ ఇటీవల చెన్నైలో జరిగిన 'థగ్ లైఫ్' చిత్రం ఆడియో విడుదల కార్యక్రమంలో మాట్లాడారు. కన్నడ భాష కూడా తమిళం నుంచే ...
కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ 14 ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధర (MSP)ని పెంచుతూ ఆమోదం తెలిపింది. పెంచిన రేట్లు 2025-26 ...
కడప వేదికగా మహానాడు జరుగుతోంది. బుధవారం మహానాడు రెండో రోజు ప్రారంభమైంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ...
పొరుగుదేశం భారత్‌పై పాకిస్థాన్ తన తెంపరితనాన్ని చాటుకుంటుంది. అందులోభాగంగా పహల్గాంలో పర్యాటకులే లక్ష్యంగా ఉగ్రవాదులు దాడులకు ...
ED investigation: ఆంధ్రప్రదేశ్‌లో గత ప్రభుత్వంలో జరిగిన మద్యం కుంభకోణం కేసు విచారణ కీలక దశకు చేరింది. ముడుపులు ఎవరికి చేరాయో ...
శాసనసభ స్పీకర్ అప్పావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి స్టాలిన్‌కు నటించడమంటే ఇష్టంలేదని.. ప్రజల అవసరాలను తీర్చడమే ఆయన ...
వయసు పెరుగుతున్న కొద్దీ కడుపులో యాసిడ్ శాతం తగ్గుతుంది. నిమ్మరసం తీసుకుంటే ఆ లోటు భర్తీ అవుతుంది. నిమ్మరసం క్యాలరీలను ...
తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ.. భారతీయ భాషలు అసంఖ్యాకంగా ఉన్నాయన్నారు. ఆ జాబితాలోని 24 ...
టీడీపీ అధ్యక్షుడిగా నారా చంద్రబాబు నాయుడు సుధీర్ఘ ప్రయాణం సాగింది. ఆ క్రమంలో ఆయన ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. మరి ...
Notice To Sajjala Bhargav: పవన్, లోకేష్‌లపై అనుచిత పోస్టుల కేసులో వైసీపీ నేత సజ్జల భార్గవ్ రెడ్డికి పోలీసులు నోటీసులు జారీ ...
Mahanadu 2025: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వంటగదిలో మహిళల కష్టాలు చూడలేకా నాటి సీఎంగా ఉన్న చంద్రబాబు దీపం పథకాన్ని తీసుకొచ్చారని టీడీపీ నేత పట్టాభి అన్నారు. ఇప్పుడు అదే స్ఫూర్తిగా రాష్ట్ర ప్రజలకు మ ...
వెంట్రాప్రగడ వాణీభవాని నృత్యాన్ని జీవనతత్వంగా తీసుకుని ఉద్యోగం, కుటుంబ బాధ్యతలతో పాటు కళా ప్రస్థానాన్ని సమర్థంగా ...