News

గ్రీన్‌ సిగల్‌ ఇచ్చిన ఒలింపిక్‌ కమిటీ టోక్యో: 2026లో జపాన్‌ వేదికగా జరిగే 20వ ఆసియా క్రీడల్లోనూ క్రికెట్‌కు చోటు దక్కింది.
పెట్టుబడి వ్యయం తగ్గింపు అవసరం దిగుబడుల పెంపునకు ప్రణాళికలు చేయాలి ఎంపి లావు శ్రీకృష్ణదేవరాయులు ముగిసిన వ్యవసాయ ...
మంత్రి సవిత ఆదేశం ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : చేనేత సహకార సంఘాల ఎన్నికల నిర్వహణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర చేనేత, ...
ఒకే ఓవర్లో నాలుగు వికెట్లు తీసిన స్పిన్నర్‌ చెన్నై సూపర్‌కింగ్స్‌ 190ఆలౌట్‌ చెన్నై: ఇండియన్‌ ప్రిమియర్‌ లీగ్‌(ఐపిఎల్‌) సీజన్‌ ...
సిరీస్‌ 1-1తో సమం చిట్టోగ్రామ్‌: బంగ్లాదేశ్‌-జింబాబ్వే జట్ల మధ్య జరిగిన రెండు టెస్ట్‌మ్యాచ్‌ల సిరీస్‌ 1-1తో సమం అయ్యింది.
కొట్టాయం: ప్రఖ్యాత షూటింగ్‌ కోచ్‌, మాజీ జాతీయ చాంపియన్‌ సన్నీ థామస్‌(83) కన్నుమూశారు. కొట్టాయంలోని ఉజావూర్‌లో ఉదయం అల్పాహారం ...
ప్రజాశక్తి-పాలకొండ: గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి కూటమి అధికారంలోకి వచ్చింది. పాలకొండలో అంతకుముందు జరిగిన మూడు ...
ప్రజాశక్తి - రాజానగరం ఆల్‌ ఇండియా ఇంటర్‌ యూనివర్సిటీ రోప్‌ స్కిప్పింగ్‌ పురుషుల విభాగ పోటీల్లో ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయ ...
స్పెషల్‌ డిఎస్‌సికి ఆర్డినెన్స్‌ జారీ చేయాలని డిమాండ్‌ ప్రజాశక్తి-పాడేరు టౌన్‌, రంపచోడవరం, చింతూరు (అల్లూరి జిల్లా) : మెగా ...
ప్రజాశక్తి - గోకవరం ఆర్యవైశ్యుల సంఘానికి అండగా ఉంటానని ఎంఎల్‌ఎ జ్యోతుల నెహ్రూ అన్నారు. బుధవారం మండలం లోని కృష్ణునిపాలెంలో ఓ ...
ప్రజాశక్తి-పార్వతీపురంటౌన్‌ : కుట్టు శిక్షణతో మహిళలకు ఆర్థిక ఆసరా లభిస్తుందని ఎమ్మెల్యే బోనెల విజరుచంద్ర తెలిపారు. బుధవారం ...
ప్రజాశక్తి - యంత్రాంగం కడియం స్థానిక శాఖా గ్రంథా లయంలో మహాకవి శ్రీశ్రీ జయంతిని ఘనంగా నిర్వహిం చారు. బుధవారం గ్రంథాలయ ...