News
ట్రంప్ భారత్, పాక్ మధ్య యుద్ధం ఆపాలని పదేపదే చెబుతుండగా, ప్రధాని మోదీ మౌనంగా ఉండటం కాంగ్రెస్ను ఆవేదనలోకి తీసుకుంది.
సీజేఐ జస్టిస్ గవాయ్ భారతదేశం ఎటువంటి సంక్షోభంలోనూ సమైక్యంగా ఉండేందుకు రాజ్యాంగం కీలకమైన రక్షణను కల్పిస్తున్నదన్నారు. 1973లో ...
కేంద్ర ప్రభుత్వం విదేశాల నుంచి దిగుమతి చేసుకునే పామాయిల్, సోయాబీన్, సన్ఫ్లవర్ ముడి వంటనూనెలపై ప్రాథమిక కస్టమ్స్ ...
ఆపరేషన్ సిందూర్పై కొలంబియా ఇచ్చిన అసంతృప్తి ప్రకటనను ఉపసంహరించుకుంది. భారత బృందం చేసిన దౌత్య పర్యటన విజయవంతం కాగా, కొలంబియా ...
ఆపరేషన్ సిందూర్ సమయంలో కొంత భారత యుద్ధ విమానాలు కోల్పోయినట్లు సీడీఎస్ అనిల్ చౌహాన్ అంగీకరించారు. కానీ తప్పులనుంచి నేర్చుకుని ...
దేశంలో యాక్టివ్ కోవిడ్ కేసులు మళ్లీ పెరుగుతూ శనివారం నాటికి 3,395కి చేరుకున్నాయి. కేరళలోనే అత్యధికంగా 1,336 కేసులు నమోదవగా, ...
ములుగు, మే 31 (ఆంధ్రజ్యోతి): ములుగులో 8 మంది మావోయిస్టు సభ్యులు జిల్లా ఎస్పీ శబరిష్ ఎదుట శనివారం లొంగిపోయారు. వారికి ...
నైజీరియాలో కుండపోత వర్షాలకు భారీ వరదలు ఏర్పడి మోక్వా పట్టణాన్ని ముంచేశాయి. రోడ్లు, వంతెనలు ధ్వంసమై 150 మందికి పైగా మృతి ...
జవహర్ నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంలోని రేలంపాడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ను డిజైన్లు/డ్రాయింగ్ల ప్రకారం నిర్మించలేదని కేంద్ర ...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన ‘యోగాంధ్ర’ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. జూన్ 21 నాటికి 2 కోట్ల ...
ఆపరేషన్ కగార్లో భాగంగా జరుగుతున్న ఎన్కౌంటర్లను నిరసిస్తూ జూన్ 10న దేశవ్యాప్త బంద్కు మావోయిస్టులు పిలుపు నిచ్చారు. కేంద్రం, ...
ఆంధ్రప్రదేశ్లో 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీ నోటిఫికేషన్కు భారీ స్పందన లభించింది. 3.35 లక్షల మంది 5.77 లక్షల ...
Results that may be inaccessible to you are currently showing.
Hide inaccessible results