News

మైక్రోసాఫ్ట్‌ కోడ్‌లో 20–30 శాతం వరకూ కృత్రిమ మేధతో రూపొందిస్తున్నామని సీఈఓ సత్య నాదెళ్ల వెల్లడించారు. మెటా, గూగుల్‌ వంటి ...
కోల్‌కతాలోని బుర్రాబజార్‌లో ఉన్న రితురాజ్‌ హోటల్‌లో మంగళవారం ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులతో సహా 14 ...
క్యాంపస్‌ ప్లేస్‌మెంట్లలో తమ విద్యార్థులు అత్యుత్తమ ప్యాకేజీలతో ఉద్యోగాలు సాధించారని కేఎల్‌హెచ్‌ యూనివర్సిటీ హైదరాబాద్‌ ...
పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్‌ సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడంతో పాక్‌లోని చీనాబ్‌ నది ఎండిపోయింది. శాటిలైట్‌ చిత్రాల ...
17 ఏళ్లుగా భారత్‌లో నివసిస్తున్న పాక్‌ జాతీయుడు ఉస్మాన్‌ తనకు ఇక్కడ రేషన్‌ కార్డు, ఓటు హక్కు, చదువులన్నీ ఉన్నాయంటూ, ...
మే నెలలో దేశవ్యాప్తంగా ఎండలు మంటలు పెట్టనున్నాయి. వాయవ్య, మధ్యభారతంలో వడగాడ్పులు తీవ్రమవుతాయని వాతావరణ శాఖ హెచ్చరిక.
విజయనగరం జిల్లాలో ఉపాధి పనులకు అనుమతులు గ్రామసభల తీర్మానాల ప్రకారమా లేక ఎమ్మెల్యే సిఫారసుల ప్రకారమా అన్న దానిపై హైకోర్టు ...
సింధు జలాల ఒప్పందం రద్దు నేపథ్యంలో, హరియాణాకు తాగునీటి కోసం భాక్రా నంగల్‌ జలాశయ జలాలను విడుదల చేయాలని సీఎం సైనీ పంజాబ్‌ను ...
లష్కరే తాయిబా చీఫ్‌ హఫీజ్‌ సయీద్‌ పాకిస్థాన్‌లో విలాసవంతమైన జీవితం గడుపుతున్నట్లు తాజా ఫొటోలు, వీడియోల ద్వారా వెల్లడైంది.
ఇంటర్మీడియట్‌ మాదిరిగానే పదో తరగతి ఫలితాల్లోనూ విద్యార్థులు అదరగొట్టారు. రాష్ట్రవ్యాప్తంగా 5లక్షలపైగా విద్యార్థులు పదో తరగతి ...
మెహ్దీహసన్‌ మిరాజ్‌ (104, 5/32) సూపర్‌ షోతో.. జింబాబ్వేతో రెండో, ఆఖరి టెస్ట్‌లో బంగ్లాదేశ్‌ ఇన్నింగ్స్‌ 106 పరుగుల తేడాతో ...
అమరావతి రాజధాని పనులు రేపు ప్రధాని మోదీ చేతుల మీదుగా పునఃప్రారంభం కానున్నాయి. రూ.1.07 లక్షల కోట్ల విలువైన అభివృద్ధి ...